బ్రేకింగ్ : టీడీపీకి మరో షాక్

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖపట్నం టీడీపీ నగర అధ్యక్షుడు రెహమాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. [more]

Update: 2019-12-26 05:37 GMT

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖపట్నం టీడీపీ నగర అధ్యక్షుడు రెహమాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో రహమాన్ వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై నిర్ణయం తీసుకోనున్నారు. రహమాన్ దీర్ఘకాలంగా టీడీపీలో ఉన్నారు.

Tags:    

Similar News