నేడు కేరళకు ఏపీ బృందం

కేరళ లో కరోనా ను కట్టడి చేసిన విధానంపై అథ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం నేడు వెళ్లనుంది. అక్కడ వైద్య విధానాలను అధ్యయనం చేయడనుంది. ఐఏఎస్ [more]

Update: 2021-08-26 01:31 GMT

కేరళ లో కరోనా ను కట్టడి చేసిన విధానంపై అథ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం నేడు వెళ్లనుంది. అక్కడ వైద్య విధానాలను అధ్యయనం చేయడనుంది. ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో ఈ బృందం కేరళలో పర్యటించి అక్కడ కరోనా కట్టడిి తీసుకున్న విధానాలను పరిశీలించనుంది. కరోనా వ్యాప్తి నిరోధానికి కేరళ ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఏపీలో కూడా అమలుపర్చాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News