Telangana : ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణలో ఇటీవల ఎన్నికయిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

Update: 2024-03-22 10:53 GMT

‌తెలంగాణలో ఇటీవల ఎన్నికయిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థులు వేసిన పిటీషన్లపై విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. అఫడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


దానం నాగేందర్
కోవా లక్ష్మి
మాగంటిగోపీనఆధ్
దానం నాగేందర్,
మధుసూధన్ రెడ్డి
యన్నం శ్రీనివాసరెడ్డి


Tags:    

Similar News