తమిళనాడులో ఈడీ సోదాలు

తమిళనాడులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2023-09-26 04:46 GMT

తమిళనాడులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ కంపెనీల్లో...
తమిళనాడులోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక కంపెనీలు పెద్దమొత్తంలో పన్ను చెల్లింపు ఎగవేతతో పాటు బినామీ కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు జరిగాయని గుర్తించిన అధికారులు ఆ దిశగా సోదాలను నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో పన్ను ఎగవేసినట్లు కూడా ఆరోపణలున్నాయి.


Tags:    

Similar News