మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయపడ్డారు

Update: 2022-01-24 04:39 GMT

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయపడ్డారు. కారు, రెండు బైక్ లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూనే - అహ్మద్ నగర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

రెండు బైకులను....
ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కారను, బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ లపై ఉన్న వారే మరణించారని పోలీసులు చెబుతున్నారు.


Tags:    

Similar News