గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటీషన్

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది.

Update: 2022-06-17 04:02 GMT

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. ఉమా మహేంద్ర అనే సామాజికవేత్త ఈ పిటీషన్ దాఖలు చేశారు. పారదర్శక దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఈ పిటీషన్ దాఖలయింది.

రాజకీయ నేతల కుటుంబీకులు.....
ఈ కేసులో రాజకీయ నాయకుల కుటుంబీకులకు సంబంధం ఉన్నందున కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగదని పిటీషన్ అభిప్రాయపడ్డారు. సీబీఐతో దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటకు వస్తేనే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పిటీషనర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అందుకోసమే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని ఉమా మహేంద్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు ేశారు.


Tags:    

Similar News