నేడు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి?

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు.

Update: 2021-11-19 03:44 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జనగణన చేయాలని ఇప్పటికే ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై నేడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై చర్చ జరుగుతుంది.

మండలిలో....
దీంతో పాటు వ్యవసాయ రంగం, రైతు సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. శాసనమండలిలో ఈరోజు విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణపై చర్చ జరగనుంది.


Tags:    

Similar News