హోటల్ కు జగన్ నేడు రిబ్బన్ కటింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు.

Update: 2022-01-12 02:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఆయయన ఐటీసీకి చెందిన స్టార్ హోటల్ ను నేడు ప్రారంభించనున్నారు. ప్రముఖ సంస్థ ఐటీసీ గుంటూరులో స్టార్ హోటల్ ను నిర్మించింది. గుంటూరు పట్టణంలోని విద్యానగర్ లో ఈ హోటల్ ను అత్యాధునిక హంగులతో నిర్మించారు.

ఐటీసీ హోటల్ కు...
ప్రతిష్టాత్మకమైన ఈ హోటల్ ను ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్బంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News