జగన్ పై రైతులు తిరగబడాలి: సోమిరెడ్డి

Update: 2016-03-18 15:32 GMT

అసత్య ప్రచారం చేసే జగన్ పై, నేతల పై రైతులు తిరగబడాలన్నారు.టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి .నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా 10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు.దీంతో గతంలో ఎన్నడూ లేనంత దిగుబడులు వచ్చాయన్నారు.సోమశిల నీరు వృద్ధా కాలేదని ఆ నీటిని రెండో పంటకు సాగునీరుగా అందిస్తామని హామీ ఇచ్చారాయన.పరిస్ధితి అంతా బాగానే ఉన్న వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు

Similar News