నంద్యాలలో వైసీపీ నేత దారుణ హత్య

నంద్యాలలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. పొన్నాపురం రేషన్ షాపు డీలర్ సుబ్బారాయుడపై హత్యాయత్నం జరిగింది. ఈరోజు ఉదయం ఆయన వాకింగ్ వెళ్లి వస్తుండగా మాటు [more]

Update: 2020-10-09 03:46 GMT

నంద్యాలలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. పొన్నాపురం రేషన్ షాపు డీలర్ సుబ్బారాయుడపై హత్యాయత్నం జరిగింది. ఈరోజు ఉదయం ఆయన వాకింగ్ వెళ్లి వస్తుండగా మాటు వేసి మరీ కత్తులతో పొడిచి సుబ్బారాయుడిని ప్రత్యర్థులు హతమార్చారు. అయితే హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పొన్నాపురం రేషన్ డీలర్ గానే కాకుండా సుబ్బారాయుడు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News