వైఎస్ షర్మిల పార్టీలోకి వారు రారట

వైఎస్ షర్మిల కొత్తగా తెలంగాణలో ఏర్పాటు చేయబోయే పార్టీలో తాము చేరబోమని కొండా సురేఖ తెలిపినట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కొండా దంపతులను వైఎస్ [more]

Update: 2021-04-17 02:26 GMT

వైఎస్ షర్మిల కొత్తగా తెలంగాణలో ఏర్పాటు చేయబోయే పార్టీలో తాము చేరబోమని కొండా సురేఖ తెలిపినట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కొండా దంపతులను వైఎస్ షర్మిల ఆహ్వానించారట. అయితే ఈ ప్రతిపాదనను వారు సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలోకి రాలేమని వారు తెలిపినట్లు తెలిసింది. తాము డబ్బుల కోసం రాజకీయాలు చేయడం లేదని, విలువల కోసమే పాలిటిక్స్ లోకి వచ్చామని కొండా దంపతులు స్పష్టం చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News