ఇచ్చిన మాట తప్పిన వాళ్లను ఏమనాలి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలోచేరుస్తామని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయందన్నారు. కరోనా బారిన పడి పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని [more]

Update: 2021-05-17 01:44 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలోచేరుస్తామని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయందన్నారు. కరోనా బారిన పడి పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని అనుకున్నామని, అయితే ఎనిమిది నెలలు గడుస్తున్నా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ షర్మిల కేసీఆర్ ను కోరారు.

Tags:    

Similar News