యోగి ఆదిత్యానాధ్ కు కరోనా పాజిటివ్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అనేక [more]

Update: 2021-04-15 00:42 GMT

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అనేక మందికి కరోనా సోకింది. దీంతో యోగి ఆదిత్యానాద్ హోం ఐసొలేషన్ లోకి వెళ్లారు. అయితే తాను పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని యోగి ఆదిత్యానాధ్ తెలిపారు. తనను వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Tags:    

Similar News