యడ్డీకి రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. యడ్యూరప్పను మార్చవద్దంటూ ఇప్పటికే పీఠాధిపతులు అల్టిమేటం ఇచ్చారు. తాజాగా వీరశైవులు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. యడ్యూరప్పను [more]

Update: 2021-07-24 06:14 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. యడ్యూరప్పను మార్చవద్దంటూ ఇప్పటికే పీఠాధిపతులు అల్టిమేటం ఇచ్చారు. తాజాగా వీరశైవులు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. యడ్యూరప్పను మారిస్తే రాష్ట్రంలో బీజేపీ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పణ్ణ అన్నారు. యడ్యూరప్పను మార్చాలనే ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు. బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉందంటే అందుకు యడ్యూరప్ప కారణమన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన కోరారు.

Tags:    

Similar News