నేడు కేశినేని టార్గెట్ వారే

విజయవాడ పార్లమెటంటు సభ్యుడు కేశినేని నాని ఈసారి కమ్యునిస్టులను టార్గెట్ చేశారు. కమ్యునిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో చరిత్ర ఉన్న [more]

Update: 2019-07-27 04:20 GMT

విజయవాడ పార్లమెటంటు సభ్యుడు కేశినేని నాని ఈసారి కమ్యునిస్టులను టార్గెట్ చేశారు. కమ్యునిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో చరిత్ర ఉన్న కమ్యునిస్టు పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని కేశినేని నాని తాజాగా ట్వీట్ చేశారు. నిన్న కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఆందోళన వెనక కమ్యునిస్టు పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కేశినేని నాని కమ్యునిస్టు పార్టీలను టార్గెట్ చేశారు.

Tags:    

Similar News