రెండు రాష్ట్రాలకు భారీగా నిధుల విడుదల

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు నాలుగు వేల కోట్ల రూపాయాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 18వ [more]

Update: 2021-03-02 01:11 GMT

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు నాలుగు వేల కోట్ల రూపాయాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 18వ విడత జీఎస్టీ పరిహారంగా ఈ నిధులను విడుదల చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు అదనపు రుణ సౌకర్యం కింద 5,051 కోట్లు, తెలంగాణకు 5,017 కోట్లు విడుదలయ్యాయి. ఇక స్పెషల్ విండో ద్వారా ఏపీకి 2,306 కోట్లు, తెలంగాణకు 2,027 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.

Tags:    

Similar News