కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ముగ్గురు సభ్యులను బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేశారు. తాజాగా నలుగురు టీడీపీ సభ్యులు సభకు ఆటంకం కల్గిస్తున్నారని [more]

Update: 2019-07-25 10:39 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ముగ్గురు సభ్యులను బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేశారు. తాజాగా నలుగురు టీడీపీ సభ్యులు సభకు ఆటంకం కల్గిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు గణేష్ కుమార్, రామకృష్ణ, వీరాంజనేయ స్వామి, అశోక్ లను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. దీంతో చంద్రబాబునాయుడుతో సహా మిగిలిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News