బ్రేకింగ్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… బిగ్ రిలీఫ్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లోనే ఈ ఉచిత వైద్యం [more]

Update: 2020-07-15 05:01 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లోనే ఈ ఉచిత వైద్యం కరోనాకు అందనుంది. కామినేని, మమత, మల్లారెడ్డి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇకపై ఉచితంగా కరోనాకు వైద్యం అందించనున్నారు. ప్రభుత్వ వైద్య శాలలపై వత్తిడి తగ్గించేందుకు, పేదలకు ఉచితంగా కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా ఇది సానుకూల అంశమే.

Tags:    

Similar News