పార్లమెంటులో మరోసారి రాజధాని అంశం…?

పార్లమెంటులో రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతిపై కేంద్ర వైఖరిని పార్లమెంటులో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. నేటి నుంచి పార్లమెంటు [more]

Update: 2020-09-14 02:33 GMT

పార్లమెంటులో రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతిపై కేంద్ర వైఖరిని పార్లమెంటులో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుడంటంతో టీడీపీ ఏపీ అంశాలను ఎక్కువగా ప్రస్తావించాలని నిర్ణయించింది. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. వేల కోట్ల అప్పులను తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుండాన్ని పార్లమెంటు దృష్టికి టీడీపీ తేనుంది. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరస దాడుల విషయాన్ని టీడీపీ ప్రస్తావించనుంది.

Tags:    

Similar News