ఏపీ హై కోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే

అమరావతి లో జరిగిన భూ కుంభకోణం కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి [more]

Update: 2020-11-25 07:56 GMT

అమరావతి లో జరిగిన భూ కుంభకోణం కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరకు వాయిదా వేసింది. భూ కుంభకోణంలో అనేక మందిపై దర్యాప్తు చేయకుండా, ఆ విషయాన్ని మీడియాలో ప్రచురించకుండా ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం గ్యాగ్ ఆర్డర్ పై స్టే విధించింది.

Tags:    

Similar News