భారత్ లో విజృంభిస్తున్న కరోనా .. ఒక్కరోజులోనే?

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,553 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 73 మంది మృతి చెందారు. దీంతో [more]

Update: 2020-05-04 03:37 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,553 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 73 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల 42,553 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1373కు చేరుకుంది. యాక్టివ్ కేసులు భారత్ లో 29543 ఉన్నాయి. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11,707గా ఉంది. కరోనాల మరణం భారత్ లో 3.25 శాతంగా ఉంది. కోలుకున్న వారి శాతం 2.75శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News