రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ [more]

Update: 2021-03-24 01:01 GMT

మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే ఆయన తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట చేశారు. వైద్యుల సూచనల మేరకు ఐసొలేషన్ లోకి వెళుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి తనతో కాంటాక్టు లో ఉన్న వారు కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News