వారి గుండెల్లోనే జగన్

ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి హాజరయ్యారు. చంద్రబాబు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదన్నరాు. గిరిజనుల కోసం [more]

Update: 2021-03-28 01:39 GMT

ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి హాజరయ్యారు. చంద్రబాబు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదన్నరాు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. గిరిజనుల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచపోతారని పుష్పశ్రీవాణి అన్నారు. మూడు లక్షల మంది గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని పుష్ప శ్రీవాణి అన్నారు. మరింతగా గిరిజనులను ఆదుకునేందుకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని పుష్పశ్రీవాణి తెలిపారు.

Tags:    

Similar News