సీఎం రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఈమేరకు అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు. పంజాబ్ [more]

Update: 2021-03-02 00:53 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఈమేరకు అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. నేటి నుంచే ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ లో కాంగ్రెస్ విజయానికి పనిచేస్తుందని అమరీందర్ సింగ్ వెల్లడించారు.

Tags:    

Similar News