పరిటాల శ్రీరాంపై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్ తో సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ కార్కకర్తలపై కేసు నమోదయింది. ముష్టికోవెల [more]

Update: 2021-03-26 00:49 GMT

తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్ తో సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ కార్కకర్తలపై కేసు నమోదయింది. ముష్టికోవెల గ్రామంలో వైసీపీ కార్యకర్త వెంకట్రాముడుపై దాడి చేసిన ఘటనలో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పరిటాల వర్గీయులు వైసీపీ కార్యకర్తపై దాడికి తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు. 324 సెక్షన్ కింద పోలీసులు పరిటాల శ్రీరాంపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News