బ్రేకింగ్ : హెల్త్ బులిటెన్ విడుదల… భారీగా పెరుగుతున్న కేసులు

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 37,724 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 648 మంది మృతి చెందారు. దీంతో భారత్ [more]

Update: 2020-07-22 04:14 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 37,724 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 648 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 28,732 మంది మృతి చెందారు. భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.11 లక్షలున్నాయి. కాగా భారత్ లో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7.53 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News