భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,321 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-06-24 04:39 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,321 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,91,981 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,27,1941 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,90,63,740 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News