By elecions : నేటి నుంచే నామినేషన్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు నియోజకవర్గానికి [more]

Update: 2021-10-01 01:59 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచే ఆ జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. హుజూరాబాద్ లో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బద్వేలులోనూ టీడీపీ,వైసీపీ అభ్యర్థులను ప్రకటించాయి.

Tags:    

Similar News