బ్రేకింగ్ : ఆ మూడు కార్పొరేషన్లలో ఎన్నికల్లేవ్

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలను నిలిపివేశారు. కోర్టు వివాదాల నేపథ్యంలో ఈ మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు [more]

Update: 2020-03-09 11:53 GMT

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలను నిలిపివేశారు. కోర్టు వివాదాల నేపథ్యంలో ఈ మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరపడం లేదని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీలోని పన్నెండు కార్పొరేషన్లలో ఎన్నికలను జరుపుతున్నారు. కోర్టు వివాదాలు పరిష్కారం అయిన తర్వాత వాటి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు.

Tags:    

Similar News