ఈ నెల 17న సీఎంలతో ప్రధాని భేటీ

ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయన సీఎంలతో సమావేశం కానున్నారు. వర్చువల్ [more]

Update: 2021-03-16 00:45 GMT

ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయన సీఎంలతో సమావేశం కానున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరగనుంది. దేశంలో గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News