వైసీపీ నుంచి కాపాడుకుందాం

తెలుగు భాషను కాపాడుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మా తెలుగుతల్లి మల్లెపూ దండ పాట వినేందుకు కూడా ప్రయత్నించని [more]

Update: 2021-08-29 04:35 GMT

తెలుగు భాషను కాపాడుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మా తెలుగుతల్లి మల్లెపూ దండ పాట వినేందుకు కూడా ప్రయత్నించని వైసీపీ ప్రభుత్వం నుంచి తెలుగును కాపాడుకుందామని నారా లోకేష్ పిలుపు నిచ్చారు. తెలుగు యూనివర్సిటీ స్థాపన నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News