ఇది మానుకుని… వాటిపై పెట్టండి

ఆధిపత్య రాజకీయాలపై పెట్టే శ్రద్ధ ఆక్సిజన్ అందించడంపై పెడితే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత [more]

Update: 2021-05-04 00:51 GMT

ఆధిపత్య రాజకీయాలపై పెట్టే శ్రద్ధ ఆక్సిజన్ అందించడంపై పెడితే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేతలను అణిచివేసేందుకే ప్రభుత్వం తన సమయాన్ని వెచ్చిస్తుందన్నారు. ఆసుపత్రుల్లో సరైన వసతులు కల్పించి ఉంటే ఇంత మంది ప్రాణాలు పోయేవి కావని లోకేష్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News