మోదుగుల వాహనంపపై దాడి

మాజీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణలో మోదుగుల వాహనం ధ్వంసం [more]

Update: 2021-03-11 01:26 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణలో మోదుగుల వాహనం ధ్వంసం అయింది. మోదుగుల పోలింగ్ బూత్ లోకి వెళ్లి బ్యాలెట్ బాక్సులు ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకే తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లానని మోదుగుల చెప్పారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News