ఆరోగ్యం నిలకడానే ఉంది.. ప్రమాదమేమీ లేదు

మన్మోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్ ఛాతీ నొప్పితో నిన్న ఎయిమ్స్ లో చేరారు. ఆయనకు ఎయిమ్స్ వైద్యులు [more]

Update: 2020-05-11 04:39 GMT

మన్మోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్ ఛాతీ నొప్పితో నిన్న ఎయిమ్స్ లో చేరారు. ఆయనకు ఎయిమ్స్ వైద్యులు చికిత్స చేస్తున్నారు. గుండెకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. నిన్న రాత్రి మన్మోహన్ సింగ్ కు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేర్చారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. మన్మోహన్ సింగ్ కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.

Tags:    

Similar News