డబ్బులు ఊరికే పోవు

తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యువెలరీస్ లో భారీ చోరీ జరిగింది. దుకాణం గోడకు పెద్ద రంద్రం వేసిన దొంగలు అందులో నుంచి దూరి  సుమారు 50 కోట్ల [more]

Update: 2019-10-02 13:23 GMT

తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యువెలరీస్ లో భారీ చోరీ జరిగింది. దుకాణం గోడకు పెద్ద రంద్రం వేసిన దొంగలు అందులో నుంచి దూరి సుమారు 50 కోట్ల విలువైన వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు దొంగలు ముసుగు వేసుకుని కన్నం వేసిన రంద్రం నుంచి దూరినట్లు తేలింది.కేసు నమోదు చేసిన తిరుచ్చి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు.

 

Tags:    

Similar News