లోక్సభ వాయిదా పడింది. ప్రధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్ర మహజన్ సభ 10 నిమిషాలు వాయిదా వేశారు.
లోక్సభ వాయిదా పడింది. ప్రధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్ర మహజన్ సభ 10 నిమిషాలు వాయిదా వేశారు.