చంద్రబాబును వదిలే ప్రసక్తి లేదు

రాజధాని భూ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా ఇరుకున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల ఇతరులు కొనుక్కునేలా చేసి వారికి ల్యాండ్ పూలింగ్ [more]

Update: 2021-03-16 07:44 GMT

రాజధాని భూ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా ఇరుకున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల ఇతరులు కొనుక్కునేలా చేసి వారికి ల్యాండ్ పూలింగ్ లో పరిహారం ఇచ్చారన్నారు. ఇది దళితులను మోసగించడమేనని కొడాలినాని చెప్పారు. చంద్రబాబు ను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని కొడాలి నాని తెలిపారు. దళితుల నుంచి తీసుకున్న భూములపై సీఐడీకి, కోర్టుకు చంద్రబాబు వివరణ ఇచ్చుకోవాల్సిందేనని కొడాలి నాని అన్నారు.

Tags:    

Similar News