బ్రేకింగ్ : ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, పార్టీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో దుబ్బాక ఓటమిపై కారణాలను విశ్లేషించనున్నారు., రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో [more]

Update: 2020-11-12 07:41 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, పార్టీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో దుబ్బాక ఓటమిపై కారణాలను విశ్లేషించనున్నారు., రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. డిసెంబరు మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో కేసీఆర్ ముఖ్యనేతలతో జరిగే ఈ సమావేశంలో కేసీఆర్ నేతలకు డైరెక్షన్ ఇవ్వనున్నారు. దుబ్బాక ఫలితం మరే ఎన్నికల్లో రిపీట్ కాకూడదని నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News