రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

తాడిపత్రి మున్సిపాలిటీని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అందరు కౌన్సిలర్లను కలుపుకుని ముందుకు వెళతామని చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన [more]

Update: 2021-03-26 02:08 GMT

తాడిపత్రి మున్సిపాలిటీని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అందరు కౌన్సిలర్లను కలుపుకుని ముందుకు వెళతామని చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తాడిపత్రిని తీర్చిదిద్దుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎన్నికైన 36 మంది కౌన్సిలర్లు ఐక్యంగా ఉండి, కలసికట్టుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. రోజుకు రెండుపూటలా తాగునీటిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News