jc divakar reddy : హైకమాండ్ కు జేసీ స్వీట్ వార్నింగ్

తెలుగుదేశం అధినాయకత్వానికి మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ పార్టీలోనైనా అభిప్రాయ బేధాలుండటం సహజమేనని చెప్పారు. అయితే పార్టీని నష్టపరిచే [more]

Update: 2021-09-17 06:53 GMT

తెలుగుదేశం అధినాయకత్వానికి మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ పార్టీలోనైనా అభిప్రాయ బేధాలుండటం సహజమేనని చెప్పారు. అయితే పార్టీని నష్టపరిచే స్థాయిలో విభేదాలు లేవని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ గెలుచుకుందున్న విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో ఏ మున్సిపాలిటీలోనూ ఇద్దరు కౌన్సిలర్లను గెలిపించుకోలేకోవడం దురదృష్టకరమని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దలు ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలు స్పందించాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News