కౌంటర్ దాఖలు చేయడానికే నిర్ణయం

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని [more]

Update: 2020-08-30 02:51 GMT

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. అమరావతిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారని, కొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నందున రాజధానిని తరలిస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని జనసేన అభిప్రాయపడింది. హైకోర్టులో కౌంటర్ వేయాలని జనసేన నిర్ణయించింది.

Tags:    

Similar News