బ్రేకింగ్ : చైనాను మించిపోయిన భారత్.. ఒక్కరోజులోనే

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారత్ చైనా దేశాన్ని దాటేసింది. చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,941 కేసులు కాగా, భారత్ లో నేడు ఆ [more]

Update: 2020-05-16 04:01 GMT

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారత్ చైనా దేశాన్ని దాటేసింది. చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,941 కేసులు కాగా, భారత్ లో నేడు ఆ సంఖ్య 85,940కు చేరుకుంది. 24 గంటల్లో భారత్ లో 3970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 2,752 మంది చనిపోయారు. భారత్ లో53,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకూ భారత్ లో 30152 కోలుకున్నారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News