ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏ పై ఉన్నత స్థాయి కమిటీ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుదించిన టారిఫ్ [more]

Update: 2019-09-24 07:04 GMT

హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏ పై ఉన్నత స్థాయి కమిటీ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుదించిన టారిఫ్ ల ప్రకారమే తాత్కాలిక చెల్లింపు లు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోపు టారిఫ్ సమస్యను పరిష్కరించాలని ఏపీఈఆర్సీని హైకోర్టు ఆదేశించింది. పీపీఏలను రద్దు చేసేందుకు జగన్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News