అమరావతి కేసు ఆగస్టు నాటికి

అమరావతి రాజధాని కేసును హైకోర్టు ఆగస్టు నెలకు వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని తరలింపుపై అనేక పిటీషన్లు పడ్డాయి. [more]

Update: 2021-05-04 01:02 GMT

అమరావతి రాజధాని కేసును హైకోర్టు ఆగస్టు నెలకు వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని తరలింపుపై అనేక పిటీషన్లు పడ్డాయి. అన్నింటిని విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. నిజానికి ఈ నెల 3వ తేదీ నుంచి విచారించాల్సి ఉంది. అయితే కరోనా కేసులు తీవ్రమవుతుండటంతో అమరావతి కేసును ఆగస్టు నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Tags:    

Similar News