టీడీపీకి షాక్.. వైసీపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. వరసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ వైసీపీలో చేరారు. ఆయన కొద్దిరోజుల క్రితం టీడీపీకి [more]

Update: 2021-07-20 13:01 GMT

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. వరసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ వైసీపీలో చేరారు. ఆయన కొద్దిరోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జియావుద్దీన్ కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జియావుద్దీన్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన లాల్ జాన్ భాషా సోదరుడు. మైనారిటీలకు చంద్రబాబు అన్యాయం చేశారని జియావుద్దీన్ ఈ సందర్భంగా అన్నారు.

Tags:    

Similar News