ధూళిపాళ్లకు హైకోర్టులో ఊరట

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ప్రయివేటు వైద్య శాలలో చికిత్స చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల ఆరోగ్యం బాగా [more]

Update: 2021-05-06 00:33 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ప్రయివేటు వైద్య శాలలో చికిత్స చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనా బారిన పడిన వారితో ఒకే వ్యాన్ లో తిప్పుతున్నందున ధూళిపాళ్ల నరేంద్రను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని వారు కోరారు. దీనికి హైకోర్టు సమ్మతించింది. ధూళిపాళ్ల నరేంద్రకు ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది.

Tags:    

Similar News