భారత్ లో పెరుగుతున్న కేసులు… మృతుల సంఖ్య కూడా….?

భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వకూ దేశ వ్యాప్తంగా 4506 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. 145 మంది మృతి చెందారు. [more]

Update: 2020-04-07 03:51 GMT

భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వకూ దేశ వ్యాప్తంగా 4506 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. 145 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 868 ఈ వ్యాధి బారిన పడ్డారు. మహారాష్ట్రలో మృతు సంఖ్య 52 గా ఉంది. ఆ తర్వాత తమిళనాడులో 571 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Tags:    

Similar News