బ్రేకింగ్ : భారీగా పెరుగుతున్న కేసులు.. భారత్ లో ఆందోళన

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్ లో 9,887 కేసులు నమోదయ్యాయి. మరణాలు 294 సంభవించాయి. దీంతో భారత్ [more]

Update: 2020-06-06 03:52 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్ లో 9,887 కేసులు నమోదయ్యాయి. మరణాలు 294 సంభవించాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా కేసులు 2.36 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 6,642 మంది అయ్యారు. భారత్ లో యాక్టివ్ కేసులు 1.15 లక్షలు ఉన్నాయి. 1.14 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. రోజుకు పది వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసుల్లో భారత్ ఇటలీని దాటేసింది.

Tags:    

Similar News