సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా సోకింది. ఆయన స్వల్ప అస్వస్థతకు లోనవ్వడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ [more]

Update: 2020-08-04 04:28 GMT

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా సోకింది. ఆయన స్వల్ప అస్వస్థతకు లోనవ్వడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని సిద్ధరామయ్య ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం సిద్ధరామయ్య చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సిద్ధరామయ్య సూచించారు.

Tags:    

Similar News