బ్రేకింగ్ : తీహార్ జైలుకు చిదంబరం

మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఈనెల 19వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని కోర్టు తీర్పుచెప్పింది. చిదంబరం బెయిల్ పిటీషన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం [more]

Update: 2019-09-05 12:37 GMT

మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఈనెల 19వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని కోర్టు తీర్పుచెప్పింది. చిదంబరం బెయిల్ పిటీషన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు.

Tags:    

Similar News